హోమ్ /వార్తలు /రాజకీయం /

సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

తెలంగాణ సీఎం కేసీఆర్( ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్( ఫైల్ ఫోటో)

కరీంనగర్‌ సభలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా సీఎం కేసీఆర్ హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది. మతపరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కరీంనగర్‌ సభలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా సీఎం కేసీఆర్ హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం సీఎంకు నోటీసులు ఇచ్చింది.

    First published:

    Tags: CM KCR, Election Commission of India, Karimnagar S29p03, Telangana Lok Sabha Elections 2019, Telangana News, Trs

    ఉత్తమ కథలు