కర్ణాటకలో జరుగుతున్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికార బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే, కేఆర్ పురంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కల్కెరె పోలింగ్ బూత్ వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు దొరికిపోయాడు ఓ బీజేపీ కార్యకర్త. అయితే, అతడు ఇచ్చిన డబ్బులు చూసి ఓ మహిళ షాక్కి గురయింది. ‘మరీ రూ.50 ఇచ్చారు.’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్గా మారింది.
BJP party worker found luring voters in KR Puram constituency’s Kalkere poll booth. Senior lady who took money from BJP party worker cursed them for giving just Rs 50 for her vote. @News18Kannada #byelections2019 #KarnatakaBypolls pic.twitter.com/goHH9F1NLL
— Sharath Sharma Kalagaru (@sharathmsharma) December 5, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Karnataka Politics