నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి తీసిన అనంతరం వైద్యులు పరిశీలించి వారంతా మరణించినట్లు ధ్రువీకరించారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు వైద్య పరీ నిర్భయ దోషులైన ముఖేశ్ సింగ్(32), వినయ్ శర్మ(26), అక్షయ్ ఠాకూర్ సింగ్(31), పవన్ గుప్తా(25) లకు ఉరివేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉరికంబాలపై ఉంచి. అనంతరం నలుగురు దోషులను కిందకు దించి వారిని వైద్యులు పరీక్షించగా నలుగురూ మరణించినట్లు ధృవీకరించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు.
Sandeep Goel, Director General of Tihar jail: Doctor has examined all four convicts (of 2012 Delhi gang-rape case) and declared them dead. https://t.co/Bqv7RG8DtO pic.twitter.com/fIMR9xvVnh
— ANI (@ANI) March 20, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirbhaya, Nirbhaya case