హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Road accidenT: తమిళనాడులో ఒకదానితో మరొకటి ఢీకొన్న వాహనాలు.. యాక్సిడెంట్‌లో ఐదుగురు మృతి

Road accidenT: తమిళనాడులో ఒకదానితో మరొకటి ఢీకొన్న వాహనాలు.. యాక్సిడెంట్‌లో ఐదుగురు మృతి

road accident(Photo:Twitter)

road accident(Photo:Twitter)

Road accidenT:తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు జిల్లా వేప్పూర్‌లో రహదారిపై వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మృతుల కారు పూర్తిగా నుజ్జు నుజ్జైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు జిల్లా వేప్పూర్‌లో రహదారిపై వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మృతుల కారు పూర్తిగా నుజ్జు నుజ్జైంది. ఈఘటన వేప్పూర్ సమీపంలో జరిగింది. మొత్తం ఐదు వాహనాలు ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా కారులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను వెలికి తీశారు. పోస్ట్‌ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుపైన వాహనాల్ని క్లియర్ చేశారు.

First published:

Tags: Road accident, Tamilnadu, VIRAL NEWS

ఉత్తమ కథలు