భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర రక్షణ శాఖ ఈ మేరకు నిన్న ప్రకటన విడుదల చేేసిన విషయం తెలిసిందే. ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. బిపిన్ రావత్ స్థానంలో ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరాణే బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, 1978 డిసెంబర్లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.