అపుడు పూరీ జగన్నాథ్.. ఇపుడు సుకుమార్.. ఇంతకీ మహేష్ బాబు ఏం చేస్తున్నాడు..
తాజాగా మహేష్ బాబు..సుకుమార్తో చేయబోతున్న సినిమా ఆగిపోయినట్టు ప్రకటించి ఫ్యాన్స్కు షాక్ ఇచ్చాడు మహేష్ బాబు. అంతకు ముందు పూరీ జగన్నాథ్తో అనకున్న ‘జనగణమణ’ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. ఇంతకీ మహేష్ ఈ సినిమాలను నో చెప్పడానికి కారణాలు ఏంటి ?

పూరీ జగన్నాథ్, సుకుమార్లతో మహేష్ బాబు
- News18 Telugu
- Last Updated: March 6, 2019, 8:56 AM IST
హీరోగా మహేష్ బాబుకు స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో ‘పోకిరి’ ఒకటి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మహేష్ బాబు..సూపర్ స్టార్ అయ్యాడు. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ అప్పటి వరకు మహేష్ను ఎవరు చూపించని కొత్త కోణంలో చూపించి మంచి సక్సెస్ అందించాడు. ఆ తర్వాత వీరిద్దిరి కాంబినేషన్లో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ కూడ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సూర్య భాయిగా మహేష్లోని విలనిజాన్ని బయటపెట్టాడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమాగా ‘జనగణమన’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఐతే ఈ సినిమా చేసే సమయానికి పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. మరోవైపు ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పూరీజగన్నాథ్ మహేష్ను ఒప్పించడంలో విఫలమయ్యాడు. దీంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది.

తాజాగా మహేష్ బాబు..సుకుమార్తో చేయబోతున్న సినిమా ఆగిపోయినట్టు ప్రకటించి ఫ్యాన్స్కు షాక్ ఇచ్చాడు మహేష్ బాబు. ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్..మహేష్ బాబుతో చేయబోయే సినిమా కథ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...ఫైనల్గా మహేష్ బాబును ఒప్పించడంలో సుకుమార్ విపలమయ్యాడు. గతంలో మహేష్..సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నేనొక్కడినే’ సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయినా.. సుకుమార్ దర్శకత్వ శైలి తెలిసిన మహష్ బాబు మరో అవకాశం ఇచ్చాడు.ఈ విషయంలో సుకుమార్..కథ, కథనాల విషయంలో మహేష్ బాబును సాటిస్ఫై చేయలేకపోయడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే సినిమా విషయంలో మహేష్ కథ విషయంలో సంతృప్తిగా లేడని సమాచారం. వీరి పూరీ జగన్నాథ్, సుకుమార్ల వలె సందీప్ రెడ్డి వంగాకు మహేష్ బాబు హ్యాండిస్తాడా లేదా అనేది చూడాలి.
మొత్తానికి నిన్నమొన్నటి వరకు కథల విషయంలో బ్లైండ్గా దర్శకులని నమ్మి చాలా ప్లాప్లను ఫేస్ చేసాడు మహేష్ బాబు. అందుకే ఇపుడు చేయబోయే సినిమాల విషయంలో ఒక్కసారి కమిటైన తర్వాత కూడా కథ, కథనం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే రంగంలోకి దిగాలని ఫిక్స్ అయ్యాడు.

ఆగిపోయిన జనగణమణ సినిమా
తాజాగా మహేష్ బాబు..సుకుమార్తో చేయబోతున్న సినిమా ఆగిపోయినట్టు ప్రకటించి ఫ్యాన్స్కు షాక్ ఇచ్చాడు మహేష్ బాబు. ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్..మహేష్ బాబుతో చేయబోయే సినిమా కథ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...ఫైనల్గా మహేష్ బాబును ఒప్పించడంలో సుకుమార్ విపలమయ్యాడు. గతంలో మహేష్..సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నేనొక్కడినే’ సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయినా.. సుకుమార్ దర్శకత్వ శైలి తెలిసిన మహష్ బాబు మరో అవకాశం ఇచ్చాడు.ఈ విషయంలో సుకుమార్..కథ, కథనాల విషయంలో మహేష్ బాబును సాటిస్ఫై చేయలేకపోయడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే సినిమా విషయంలో మహేష్ కథ విషయంలో సంతృప్తిగా లేడని సమాచారం. వీరి పూరీ జగన్నాథ్, సుకుమార్ల వలె సందీప్ రెడ్డి వంగాకు మహేష్ బాబు హ్యాండిస్తాడా లేదా అనేది చూడాలి.

సుకుమార్ మహేష్ సందీప్ రెడ్డి
అతడు చాలా క్యూట్ అంటున్న రష్మిక.. టిక్ టాక్లో వీడియో
టాలీవుడ్లో ఇంకా ఆ ఛాన్స్ దక్కించుకోని మెగా ఫ్యామిలీ..
‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మహేష్ బాబు షాకింగ్ రెమ్యునరేషన్..
మహేశ్ బాబు అల్లు అర్జున్కు సైడ్ ఇచ్చాడా ? కాంప్రమైజ్ అయ్యారా ?
ఉపాసన గదిలో స్టార్ హీరో కూతురి ఫోటో
సరిలేరు నీకెవ్వరు సాంగ్లో కార్తీక దీపం వంటలక్క కూతురు...ఆనందంలో ఫ్యాన్స్
మొత్తానికి నిన్నమొన్నటి వరకు కథల విషయంలో బ్లైండ్గా దర్శకులని నమ్మి చాలా ప్లాప్లను ఫేస్ చేసాడు మహేష్ బాబు. అందుకే ఇపుడు చేయబోయే సినిమాల విషయంలో ఒక్కసారి కమిటైన తర్వాత కూడా కథ, కథనం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే రంగంలోకి దిగాలని ఫిక్స్ అయ్యాడు.