హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Breaking News: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణలో ఆ ఎగ్జామ్స్ అన్నీ వాయిదా.. అధికారిక ప్రకటన విడుదల

Breaking News: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణలో ఆ ఎగ్జామ్స్ అన్నీ వాయిదా.. అధికారిక ప్రకటన విడుదల

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పలు పరీక్షలను వాయిదా వేస్తూ జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జేఎన్టీయూ హైదరాబాద్ (JNTUH) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 17వ తేదీ.. అంటే ఈ రోజు నుంచి జరగాల్సిన ఉన్న బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ తో పాటు సప్లమెంటరీ ఎగ్జామ్స్ ను కూడా వాయిదా వేస్తున్నట్లు (Exams Postponed) ప్రకటించింది. ఈ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

అయితే.. ఈ ఎగ్జామ్స్ వాయిదా పడడానికి గల కారణాలను మాత్రం జేఎన్టీయూ వెల్లడించలేదు. ఈ మేరకు అనుబంధ కాలేజీల ప్రిన్సిపాల్స్ కు లేఖను పంపించింది జేఎన్టీయూ హైదరాబాద్ .

First published:

Tags: Career and Courses, Exams, Exams postponed, JNTUH, JOBS

ఉత్తమ కథలు