శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సులు, ఫిజియో థెరపీస్టు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన తీసుకోనున్నారు. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో పొందు పరిచారు. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు పోస్టుల వారీగా రూ.300 పరీక్ష ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫాంలో పంపడానికి చివరి తేదీ. డిసెంబర్ 15, 2021 వరకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం కోసం ముందుగా అధికారిక వెబ్సైట్ https://srikakulam.ap.gov.in/ ను సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాల్లో కలిపి 85 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఖాళీల వివరాలు
పోస్టు పేరు
ఖాళీలు
ల్యాబ్ టెక్ గ్రేడ్-2
11
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2
06
ఫిజిస్ట్/ న్యూక్లియర్ ఫిజిస్ట్
01
కార్డియాలజీ టెక్
01
డేటా ఎంట్రీ ఆపరేటర్
03
బయో మెడికల్ ఇంజనీర్
01
ఆప్టోమెట్రిస్ట్
01
కాట్ ల్యాబ్ టెక్
02
ఈసీజీ టెక్
01
రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్
01
స్పీచ్ థెరపిస్ట్
02
పర్ఫూసినిస్ట్
02
ఎమ్మారై టెక్
02
సీటీ టెక్
02
డయాలసిస్ టెక్
07
డెంటల్ టెక్
01
డార్క్ రూం అసిస్టెంట్
02
ల్యాబ్ అటెండెంట్స్
03
ఎంఎన్ఓ
05
ఎఫ్ఎన్ఓ
05
అటెండర్
01
ఎంపీహెచ్ఏ
05
ఓటీ అసిస్టెంట్
20
అర్హతలు..
పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఫార్మాసీ/ బీ ఫార్మసీ/ ఎం ఫార్మసీ/ ఉత్తీర్ణత సాధించాలి. ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంపిక విధానం..
- అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
Step 7 : దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 15, 2021 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.