ఇవి వెళ్లడిస్తే సెప్టెంబర్ 13న జేఈఈ అడ్వాన్స్ ప్రవేశాలకు దరఖాస్తు(Application) ప్రారంభించాలి. కానీ ఇంకా ఎన్టీఏ ఫలితాలు వెల్లడించకపోవడంతో ఐఐటీ ఖరగ్పూర్ విధిలేని పరిస్థుల్లో పరీక్ష దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది. తాజా సమాచారం కోసం అధికారికి వెబ్సైట్ను ఎప్పిటికప్పుడు చూస్తూ ఉండడంని ఐఐటీ ఖరగ్పూర్(IIT kharagpur) తెలిపింది. కారణం ఇదే!
జేఈఈ ఫలితాల ఆలస్యంపై ఎన్టీఐ డెరెక్టర్(NTA Director) వినిత్జోషి కొన్ని మీడియా చానళ్లతో మాట్లాడారు. ఫలితాలు ఓ వారం రోజుల్లో వెలువడతాయిని అన్నారు. సీబీఐ దర్యాప్తు ఫలితాల వెళ్లడికి ఆలస్యం కాదని.. సిబ్బందిలో కొందరు అనారోగ్యం పాలయ్యారని అందుకే ఆలస్యమవుతుందని వెల్లడించారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.