news18-telugu
Updated: June 27, 2019, 3:19 PM IST
ఎయిర్ ఇండియా విమానం (File)
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. భారత్లోని ముంబై నుంచి న్యూజెర్సీలోని నేవార్క్ పట్టణానికి వెళ్తున్నఈ విమానానికి బాంబు కాల్ రావడంతో లండన్ విమానాశ్రయంలో ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను కిందకు దించేసి విమానం మొత్తం తనిఖీ చేస్తున్నారు. ఎయిరిండియా 191 విమానం ఇవాళ ఉదయం ముంబై నుంచి బయలుదేరింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
June 27, 2019, 3:19 PM IST