గుంటూరు జిల్లాలో ఘోరం...ప్రేమ జంటపై దాడిలో యువతి మృతి
యువతీయువకుడు రక్తపు మడగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. నవులూరులో ఓ ప్రేమజంటపై నలుగురు యువకులు దాడి చేశారు. ప్రియుడిని తీవ్రంగా గాయపరిచి.. అనంతరం యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి పట్ల పైశాచికంగా ప్రవర్తించడంతో ఆమెకు రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మంగళగిరి ఆస్పత్రిలో చికిత్స చెందుతూ యువతి మృతిచెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
యువతి తలపై తీవ్రగాయాలు కావడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రియుడు శ్రీనివాస్ను విచారిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వీరితో పాటు.. బంధువులు, స్నేహితుల్ని కూడా పోలీసులు విచారించే పనిలో పడ్డారు. మరోవైపు నిందితుల కోసం గాలిస్తున్నారు. అమరావతికి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
నవులూరు స్టేడియ సమీపంలో ఈ ఘటన జరిగింది. మొదట ప్రియుడిపై దాడి చేసిన దుండగులు..యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ప్రియుడికి తీవ్ర గాయాలు కావడంతో.. అతడు కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. కళ్లెదుటే ప్రియురాలిపై అఘాయిత్యం జరుగుతున్నా కాపాడలేకపోయాడు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. యువతీయువకుడు రక్తపు మడగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5గంటల తర్వాత ప్రేమికులు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి కలుసుకున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
యువతి తలపై తీవ్రగాయాలు కావడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రియుడు శ్రీనివాస్ను విచారిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వీరితో పాటు.. బంధువులు, స్నేహితుల్ని కూడా పోలీసులు విచారించే పనిలో పడ్డారు. మరోవైపు నిందితుల కోసం గాలిస్తున్నారు. అమరావతికి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
నవులూరు స్టేడియ సమీపంలో ఈ ఘటన జరిగింది. మొదట ప్రియుడిపై దాడి చేసిన దుండగులు..యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ప్రియుడికి తీవ్ర గాయాలు కావడంతో.. అతడు కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. కళ్లెదుటే ప్రియురాలిపై అఘాయిత్యం జరుగుతున్నా కాపాడలేకపోయాడు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. యువతీయువకుడు రక్తపు మడగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5గంటల తర్వాత ప్రేమికులు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి కలుసుకున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
టీడీపీలోకి వెళ్తాను.. స్పష్టం చేసిన మాజీ ఎంపీ సబ్బంహరి
కర్నూలు జిల్లాలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
సినీ తారలు రాశి, రంభల ప్రకటనలను వెంటనే ఆపేయండీ..
కర్నూలు, ఓర్వకల్లు వద్ద బస్సు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం, 15 మందికి తీవ్రగాయాలు
Rahul Gandhi AP Tour: ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు... ఢిల్లీలో కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం: రాహుల్ గాంధీ
పవన్ కళ్యాణ్ సీటుపై క్లారిటీ... పీఆర్పీ గెలిచిన ఆ స్థానం నుంచే పోటీ
Loading...