దిశ హత్యాచారం కేసు విచారణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మొత్తం 50 మంది పోలీసులను నియమించారు. ఏడు బృందాలు పనిచేయనున్నాయి. ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులు ఉంటారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఈ కేసును ఆ ఏడు బృందాలే విచారణ జరుపుతాయి.
నిందితుల విచారణకు డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో బృందం
సాక్ష్యాల సేకరణకు మరో బృందం
ఫోరెన్సిక్, డీఎన్ఏ పరిశీలనకు మరో బృందం
లీగల్ ప్రొసీడింగ్స్ కు మరో బృందం
ప్రత్యక్ష సాక్షుల విచారణ, ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసం మరొక టీమ్
సీసీ కెమెరాల విశ్లేషణ, సాంకేతిక సాక్ష్యాల విశ్లేషణకు మరో బృందం
సీన్ టూ సీన్ అనాలసిస్, క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ కోసం మరో బృందం
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.