ప్రైవేట్ బస్సు బోల్తా... ఏడుగురు మృతి
మరికొంతమంది గాయాల పాలయ్యారు. దీంతో గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
news18-telugu
Updated: October 30, 2019, 12:05 PM IST

కర్నాటకలో ప్రైవేటు బస్సు బోల్తా
- News18 Telugu
- Last Updated: October 30, 2019, 12:05 PM IST
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుమ్కూరు జల్లాలో కొరటగెరే వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయాల పాలయ్యారు. దీంతో గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
తమ మీద పడిన మచ్చను చెరిపేసుకున్న బీజేపీ...
కర్ణాటక ఉప ఎన్నికల ఎఫెక్ట్... కాంగ్రెస్లో రాజీనామాల పర్వం ఆరంభం...
నేడు కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు...తేలనున్న యెడ్యూరప్ప భవిష్యత్తు
Video: రూ.50 ఇచ్చిన బీజేపీ... మహిళా ఓటర్ ఆగ్రహం...
కర్ణాటకలో 15 నియోజకవర్గాల్లో ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం..
మాజీ మంత్రికి షాక్.. కుమారుడిపై హత్యాయత్నం కేసు
Loading...