హోమ్ /వార్తలు /క్రైమ్ /

కీలక పరిణామం.. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణం అదే..

కీలక పరిణామం.. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణం అదే..

అసదుద్దీన్ ఒవైసీ (ఫైల్)

అసదుద్దీన్ ఒవైసీ (ఫైల్)

Delhi police: ఎంపీ అసదుద్దీన్ పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.

ఎంఐఎం నేత అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై ఢిల్లీ పోలీసులు సీరియస్ అయ్యారు. ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా, ‘ద్వేష పూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడం, శాంతి భద్రతలను విఘాతం కల్పించేలా ప్రసంగాలు చేయడం  వంటి పలు ఆరోపణలపై ఒవైసీ పాటు, పలువురిపై ఢిల్లీ పోలీసులు IFSSO ఎఫ్ఐఆర్ యూనిట్ కేసు బుక్ చేసింది. అయితే, పోలీసులు, ఎఫ్‌ఐఆర్‌లో స్వామి యతి నరసింహానంద పై కూడా కేసును బుక్ చేశారు.

First published:

Tags: Asaduddin Owaisi, Crime news

ఉత్తమ కథలు