హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు... ట్రంప్ ట్వీట్...

అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు... ట్రంప్ ట్వీట్...

ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయన ఎంతో చేశారు. గతంలో నోబెల్ శాంతి బహుమతి పొందిన వారి కంటే మెరుగైన ప్రయత్నం చేశారని క్రిస్టీన్ చెప్పినట్టు ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ చేసింది.

ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఆయన ఎంతో చేశారు. గతంలో నోబెల్ శాంతి బహుమతి పొందిన వారి కంటే మెరుగైన ప్రయత్నం చేశారని క్రిస్టీన్ చెప్పినట్టు ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ చేసింది.

అమెరికాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,749,722కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 102,249 మంది చనిపోయారు.

అమెరికాలో కరోనా వైరస్ మరణ మృందంగం మోగిస్తోంది. కొత్త కేసుల సంఖ్య, మరణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. కోవిడ్ విజృంభణ మాత్రం కొనసాగుతోంది. అమెరికాలో కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. తాజా లెక్కల ప్రకారం.. అమెరికాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,749,722కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 102,249 మంది చనిపోయారు. మరో 490,262 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం అమెరికాలో 1,157,211 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 17,227 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు worldometers.info గణాంకాలు చెబుతున్నాయి.

అమెరికాలో కరోనా మరణాలు లక్ష మైల్ స్టోన్ దాటాయని అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

First published:

Tags: America, Donald trump, USA

ఉత్తమ కథలు