హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: అరుదైన సత్కారం.. సీనియర్ ఓటర్లకు సన్మానం..

Vijayawada: అరుదైన సత్కారం.. సీనియర్ ఓటర్లకు సన్మానం..

X
ఓటర్లకు

ఓటర్లకు సన్మానం

Andhra Pradesh: జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని పెనుగంచిప్రోలు గ్రామంలో అధికారులు ఘనంగా నిర్వహించారు పెనుగంచిప్రోలు మండల అధికార యంత్రాంగం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు సీనియర్ ఓటర్లను సన్మానించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

(K Pawan Kumar, News18, Vijayawada)

జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని పెనుగంచిప్రోలు గ్రామంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. పెనుగంచిప్రోలు మండల అధికార యంత్రాంగం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. సీనియర్ ఓటర్లను సన్మానించారు. యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతిజ్ఞ చేయించారు

ఓటు హక్కు ప్రాధాన్యం పై అవగాహన కలిగేలా విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఓటు ఉపయోగాలు వినియోగించుకోకపోతే కలిగే అనర్ధాలు వివరించారు మంచి వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసుకొని సహమాజ అభివృద్ధికి ఓటు బాటలు వేయాలని ఓటర్లను కోరారు.

కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత బాలురు పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. గ్రామ సీనియర్ ఓటర్లు, రెవిన్యూ అధికారులు గ్రామ నాయకులు అంగన్వాడి కార్యకర్తలు విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు