హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో-ఆటో ఢీ.. ఆరుగురు దుర్మరణం

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో-ఆటో ఢీ.. ఆరుగురు దుర్మరణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Road Accident: ఆటో, బెలెరో చాలా వేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతో.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్పాట్‌లోనే ఐదుగురు మరణించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

సత్యసాయి జిల్లా (Sathyasai District) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బొలెరో, ఆటో ఢీకొని ఆరుగురు మరణించారు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆటో, బెలెరో చాలా వేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతో.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్పాట్‌లోనే ఐదుగురు మరణించారు. మరొకొరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

First published:

Tags: Anantapuram, Road accident

ఉత్తమ కథలు