తిరుపతి ఉప ఎన్నిక ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగుతోంది. కరోనా విస్తరణ నేపథ్యంలో కోవిండ్ నిబంధనలు పాటిస్తూనే పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వికలాంగుల సైతం భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
- News18 Telugu
- Last Updated: April 17, 2021, 10:03 AM IST