G Venkatesh, News18, Anantapuram
రాయలసీమ (Rayalaseema) లో హైకోర్టు (High Court) ఏర్పాటు చేయాలని కోరుతూ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అనంతపురం(Anantapuram) యువ న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు న్యాయ విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. సీఎం జగన్ (AP CM YS Jayan) అసెంబ్లీ సాక్షిగా న్యాయ రాజధానిగా రాయలసీమలోని కర్నూలు (Kurnool) లో ఏర్పాటు చేస్తామని, నేటికి కూడా ఎటువంటి కార్యక్రమాలు రాయలసీమలో ప్రారంభించకపోవడం చూస్తుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాయలసీమ ప్రాంత వాసులు నిజమైనటువంటి ప్రేమ ,విశ్వాసం ,లేదని నిరూపితం అవుతున్నదన్నారు. అంతే కాకుండా జ్యుడీషియల్ అకాడమీను రాజధాని ప్రాంతం నందు ప్రారంభించడం చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు, ఆచరణలో ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉందన్నారు.
అంతేకాకుండా శ్రీ భాగ్ ఒప్పందంలో అంశాలను ఆంధ్రప్రదేశ్ కు నేటి ముఖ్యమంత్రి వరకు పరిపాలించిన కూడా, రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు అని, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బడ్జెట్ సమావేశాలను బిల్లును ప్రవేశపెట్టి న్యాయ రాజధానిగా రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురం రైతుల దీనగాథనే సేద్యం సినిమా
ఎర్ర కాలు కొంగలకు కరువైన సంరక్షణ
Summer Best Spot: వేసవిలో పిల్లలతో కలిసి వెళ్లాల్సిన బెస్ట్ ప్లేస్ ఇది.. ప్రత్యేకత ఏంటంటే
ఈ కోటలో ఎన్నో రహస్యాలు.. ప్రతి ఒక్కటీ అద్భుతమే..
ఈ ఎమ్మెల్యే ఉత్సాహాం ఉరకలేస్తుంది..!
నిరుద్యోగులకు అలర్ట్.. ఆ జిల్లాలో జాబ్స్కి నోటిఫికెషన్.. వివరాలివే..
శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లిన పెళ్లికొడుకు.. చివరకు ఇలా వస్తాడనుకోలేదు
ఆర్మీ జవాన్.. సెలవుపై ఇంటికొచ్చి ఏం చేశాడో చూడండి
నాట్యానికి కేరాఫ్ అడ్రస్ అతడు.. ఎంతో మందికి గురువు కూడా..
వాళ్లకు న్యాయం చేయాల్సిందే..! రెజ్లర్ల పోరాటానికి ఏపీలో మద్దతు
Helping Hand: ఐదు రూపాయలకే ఆకలి తీరుస్తోంది.. సవితమ్మ సంకల్పానికి సెల్యూట్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags:Anantapuram, Andhra Pradesh, Local News